This Day in History: 1985-10-29
1985 : విజేందర్ సింగ్ బెనివాల్ జననం. భారతీయ ప్రొఫెషనల్ బాక్సర్, రాజకీయ నాయకుడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్గా నిలిచాడు. అర్జున అవార్డు తో పాటు పద్మశ్రీ పురస్కారం లభించింది.